మార్కు రాసిన సువార్త 5:21

tel_irvమార్కు రాసిన సువార్త 5:21

యేసు పడవ ఎక్కి సముద్రం అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. ఆయన సముద్రం ఒడ్డున ఉండగానే పెద్ద జనసమూహం ఆయన దగ్గర చేరింది.

eng_kjvMark 5:21

And when Jesus was passed over again by ship unto the other side, much people gathered unto him: and he was nigh unto the sea.