మార్కు రాసిన సువార్త 14:32

tel_irvమార్కు రాసిన సువార్త 14:32

అందరూ గేత్సేమనే అనే చోటికి వెళ్ళారు. అక్కడ యేసు తన శిష్యులతో, “నేను ప్రార్థన చేసి వచ్చే వరకూ మీరు ఇక్కడే ఉండండి” అన్నాడు.

eng_kjvMark 14:32

And they came to a place which was named Gethsemane: and he saith to his disciples, Sit ye here, while I shall pray.