మత్తయి రాసిన సువార్త 4:14

tel_irvమత్తయి రాసిన సువార్త 4:14

“జెబూలూను నఫ్తాలి ప్రాంతాలు, యొర్దాను నది అవతల సముద్రం వైపున ఉన్న యూదేతరుల గలిలయ ప్రాంతాల్లో చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూశారు. చావు నీడలో కూర్చున్న వారిపై వెలుగు ఉదయించింది.” అని యెషయా ప్రవక్త ద్వారా పలికిన మాట ఈ విధంగా నెరవేరింది.

eng_kjvMatthew 4:14

That it might be fulfilled which was spoken by Esaias the prophet, saying,