మత్తయి రాసిన సువార్త 26:22

tel_irvమత్తయి రాసిన సువార్త 26:22

అందుకు వారు చాలా దుఃఖంలో మునిగిపోయారు. ప్రతి ఒక్కడూ, “ప్రభూ, అది నేనా?” అని ఆయనను అడగడం ప్రారంభించారు.

eng_kjvMatthew 26:22

And they were exceeding sorrowful, and began every one of them to say unto him, Lord, is it I?