యోహాను రాసిన సువార్త 6:12

tel_irvయోహాను రాసిన సువార్త 6:12

అందరూ కడుపు నిండా తిన్నారు. తరువాత ఆయన, “మిగిలిన రొట్టెల, చేపల ముక్కలన్నీ పోగు చేయండి. ఏదీ వ్యర్థం కానీయవద్దు” అని శిష్యులతో చెప్పాడు.

eng_kjvJohn 6:12

When they were filled, he said unto his disciples, Gather up the fragments that remain, that nothing be lost.