యోహాను రాసిన సువార్త 3:22

tel_irvయోహాను రాసిన సువార్త 3:22

ఇదయ్యాక యేసు తన శిష్యులతో కూడా యూదయ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ బాప్తిసం ఇస్తూ, తన శిష్యులతో కాలం గడుపుతూ ఉన్నాడు.

eng_kjvJohn 3:22

¶ After these things came Jesus and his disciples into the land of Judæa; and there he tarried with them, and baptized.