యోహాను రాసిన సువార్త 21:4

tel_irvయోహాను రాసిన సువార్త 21:4

తెల్లవారింది. యేసు ఒడ్డున నిలబడి ఉన్నాడు. కానీ ఆయన యేసు అని శిష్యులు గుర్తు పట్టలేదు.

eng_kjvJohn 21:4

But when the morning was now come, Jesus stood on the shore: but the disciples knew not that it was Jesus.