యోహాను రాసిన సువార్త 21:14

tel_irvయోహాను రాసిన సువార్త 21:14

యేసు చనిపోయి సజీవుడిగా లేచిన తరవాత శిష్యులకి ప్రత్యక్షం కావడం ఇది మూడోసారి.

eng_kjvJohn 21:14

This is now the third time that Jesus shewed himself to his disciples, after that he was risen from the dead.