యోహాను రాసిన సువార్త 20:24

tel_irvయోహాను రాసిన సువార్త 20:24

పన్నెండుమంది శిష్యుల్లో ఒకడైన తోమా యేసు వచ్చినప్పుడు వారితో లేడు. ఇతణ్ణి “దిదుమ” అని పిలిచే వాళ్ళు.

eng_kjvJohn 20:24

¶ But Thomas, one of the twelve, called Didymus, was not with them when Jesus came.