యోహాను రాసిన సువార్త 20:18

tel_irvయోహాను రాసిన సువార్త 20:18

మగ్దలేనే మరియ వచ్చి శిష్యులతో, “నేను ప్రభువును చూశాను. ఆయన నాతో ఈ మాటలు చెప్పాడు” అంటూ ఆయన మాటలన్నీ వారికి తెలియజెప్పింది.

eng_kjvJohn 20:18

Mary Magdalene came and told the disciples that she had seen the Lord, and that he had spoken these things unto her.